మహారాష్ట్ర సీఎం ఎంపికలో మరో కొత్త ట్విస్ట్.. తెరపైకి కొత్త పేర్లు!
మహారాష్ట్ర సీఎంపై ఢిల్లీలో కసరత్తు ప్రారంభం అయ్యింది. దేవేంద్ర ఫడణవీస్తో పాటు ఓబీసీ, మరాఠా అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మహారాష్ట్ర సీఎంపై ఢిల్లీలో కసరత్తు ప్రారంభం అయ్యింది. దేవేంద్ర ఫడణవీస్తో పాటు ఓబీసీ, మరాఠా అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అమిత్ షా తో పవన్ భేటీ | Pawan Kalyan Meets Central Home Minister Amit Shah for the first time after taking his charge as Deputy CM for Andhra Pradesh |RTV
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఈ నెల 30న బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత అధికారికంగా కన్ఫామ్ చేశారు. రీసెంట్గానే చంపయ్ సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 2026 నాటికి నక్సలిజం అనేది లేకుండా చేస్తామని చెప్పారు. దీని కోసం పకడ్బందీతో కూడిన బలమైన వ్యూహం అవసరమని ఆయన అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కలిశారు. ఈ విషయాన్నిట్విటర్ ఖాతా ద్వారా ఎంపీ విజయ సాయి రెడ్డి వెల్లడించారు. గవర్నెన్స్, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పలు విషయాలపై అమిత్ షాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి వివరించారు.
మహావికాస్ అఘాడీ నేతల మీదకేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఎన్సీపీ నేత శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు ఔరంగజేబ్ వారసులని విమర్శించారు. మహారాష్ట్రలో పర్యటించిన ఆయన శరద్ పవార్ని దేశంలో అవినీతి నాయకుడిగా అభివర్ణించారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అవ్వనున్నారు. అంతేకాకుండా కొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశాలున్నాయి.
మరి కాసేపట్లో అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఆయనతో బాబు మంత్రివర్గ కూర్పు మీద చర్చ చేయనున్నారు.
ఓ మోసగాడు మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అమిత్ షాను మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు.మాజీ ఎమ్మెల్యే ఆయనతో కాసేపు సంభాషించిన తరువాత ఆ మోసగాడు టికెట్ కావాలంటే డబ్బులు పంపాలని తెలిపాడు.దీంతో అనుమానం వచ్చిన మాజీ ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.