BIG BREAKING: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మే15 వరకు ఈ ఎయిర్పోర్టులు క్లోజ్
దేశంలో 24 ఎయిర్పోర్టులను మూసి వేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. భద్రతా దృష్ట్యా మే 15వ తేదీ వరకు మూసి వేస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్, హిమాచల్ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్లోని ఎయిర్పోర్టులను క్లోజ్ చేశారు.