Operation Sindoor : పాకిస్థాన్లో ఎమర్జెన్సీ...వారి సెలవులు రద్దు
పహల్గాంలో దాడిపై పాక్ కు భారత్ గట్టి బుద్ది చెప్పింది.ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. దీంతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. పాక్లోని లాహోర్, సియాల్కోట ఎయిర్పోర్ట్లు మూసివేసింది.