భారత్-పాక్ యుద్ధ వాతావరణ కారణంగా దేశంలో మొత్తం 24 ఎయిర్పోర్టులను మూసి వేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశానికి పశ్చిమ సరిహద్దులో ఉన్న విమానాశ్రయాలను భద్రతా దృష్ట్యా మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, రాజస్థాన్, గుజరాత్లలో ఉన్న 24 ఎయిర్పోర్టును మే 15వ తేదీ వరకు తాత్కాలికంగా మూసి వేస్తున్నారు.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!
#BREAKING
— TIMES NOW (@TimesNow) May 9, 2025
- Closure of 24 airports extended.
- Extended till 14th May midnight.#Airports pic.twitter.com/g118LG8lsi
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!
ఈ ఎయిర్పోర్టులు క్లోజ్..
పంజాబ్లోని అమృత్సర్, లూథియానా, పాటియాలా, బటిండా, హల్వారా , పఠాన్కోట్ ఎయిర్పోర్టులు ఉన్నాయి. అలాగే హిమాచల్లోని భుంటార్, సిమ్లా, కాంగ్రా (గగ్గల్), చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం, జమ్మూ, శ్రీనగర్లోని లేహ్, రాజస్థాన్లోని కిషన్గఢ్, జైసల్మేర్, జోధ్పూర్, బికనీర్ గుజరాత్లోని ముంద్రా, జామ్నగర్, హిరాసర్, పోర్బందర్, కేశోడ్, కాండ్లా, భుజ్ విమానాశ్రయాలను మూసి వేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
Breaking‼️
— Diksha Kandpal🇮🇳 (@DikshaKandpal8) May 9, 2025
Govt to extend NOTAM till 5:29 AM, 15 May. Airports in North and West India to remain closed until May 15 morning.
Currently, 24 airports shut until May 10, 5:29 AM. Here is the list of airports that will be remain shut. pic.twitter.com/BITQjnDNeF
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్లో ప్రజల తిరుగుబాటు