నేషనల్Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. 47 మృతదేహాలు గుర్తింపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వాళ్లని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా 47 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీళ్లలో 24 మృతదేహాలను వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. By B Aravind 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Vijay Rupani: మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహం గుర్తింపు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఆయన మృతదేహం లభించింది. ఈ విషయాన్ని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు. By B Aravind 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుట్ర కోణం?: టర్కీ సంచలన ప్రకటన! ప్రమాదానికి గురైన బోయింగ్ 787- 8 విమానం నిర్వహణ టర్కీ దేశానికి చెందిన సంస్థ చేయలేదని స్పష్టత ఇచ్చింది. ఎయిర్ ఇండియా, తుర్కిష్ టెక్నిక్ మధ్య 2024-25కి గాను ఒప్పందంలో B777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. By K Mohan 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Plane Crash: విమానంలో ఎక్కడ కూర్చుంటే సేఫ్నో తెలుసా? అహ్మదాబాద్లోని మేఘని నగర్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత చాలా మందిలో ఒక అనుమానం రావడం సహజం. అదెంటంటే అసలు విమానంలో ఎక్కడ కూర్చుంటే ప్రమాదాలు జరిగినా రక్షణ ఉంటుంది అని. By Madhukar Vydhyula 13 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyAir India Plane Cr*ash | 30 సెకన్లు 300 ప్రా*ణాలు.. అసలేం జరిగింది? | Plane Cr*ash | Ahmedabad | RTV By RTV 13 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Plane crash : ఫ్లైట్ మిస్సయింది ప్రాణం దక్కింది ఆలస్యం అమృతం విషం అంటారు కదా! ఆ ఆలస్యం ఆమెను ఈ రోజు ప్రాణాలతో నిలిపింది. ఆమె అదృష్ఠవశాత్తు ప్రాణాలతో బయటపడేలా చేసింది. ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో ఆమె ఎయిర్పోర్టుకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.దీంతో ఫ్లైట్ మిస్ అయింది. ప్రాణాలతో బయటపడింది. By Madhukar Vydhyula 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Air India Flight Crash : విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాల సంతాపం ఎయిర్ ఇండియా ప్రమాదం మనదేశంతో పాటు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో సుమారు 240 మందికి పైగా మరణించడం అందరినీ కలిచివేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం పై ప్రపంచ దేశాలన్ని తమ సంతాపాన్ని తెలియ జేస్తున్నాయి. By Madhukar Vydhyula 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Air India Flight Crash : నేను ఎలా బతికి బయటపడ్డానంటే? ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్కడు రమేష్ సంచలన విషయాలు.. ఆహ్మదాబాద్లో ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకరమైన సంఘటనలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. విశ్వాష్ కుమార్ రమేష్ అనే బ్రిటిష్ పౌరుడు ప్రాణాలతో మృత్యుంజయుడిగా నిలిచాడు. By Madhukar Vydhyula 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyOne Man Alive In Air India Flight Crash | యాక్సిడెంట్ లో ఒక్క మగాడు | Ahmedabad Plane Crash | RTV By RTV 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn