ఊచకోత.. 52 మందిని కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపేశారు
ఆఫ్రికాలోని కాంగో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు అక్కడి స్థానికులను ఊచకోత కోశారు. గొడ్డళ్లు, కత్తులతో 52 మందిని నరికి చంపేశారు.
ఆఫ్రికాలోని కాంగో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు అక్కడి స్థానికులను ఊచకోత కోశారు. గొడ్డళ్లు, కత్తులతో 52 మందిని నరికి చంపేశారు.
మొయినాబాద్ మండలం బాకారంలోని ఓ ఫామ్ హౌస్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్ హౌస్లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. SKM ఫామ్హౌస్లో 51 మంది ఆఫ్రికన్లు పట్టుబడ్డారు.
ఆఫ్రికా దేశం కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు చర్చి ప్రాంగణంలో జరిపిన దాడుల్లో దాదాపు 21 మంది మృతి చెందారు. తూర్పు కాంగో కోమాండాలోని ఓ క్యాథలిక్ చర్చిపై అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సభ్యులు ఆదివారం కాల్పులకు తెగబడ్డారు.
పశ్చిమాఫ్రికాలోని మాలిలో మంగళవారం ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్ఖైదాతో సంబంధం ఉన్న గ్రూప్ జమాత్ నుస్రత్ అల్ఇస్లాం వాల్ ముస్లిమీన్ దీనికి బాధ్యత వహించింది
దక్షిణాఫ్రికాలోని బోట్సువానా నుంచి మరో 8 చీతాలు భారతదేశానికి రానున్నాయి. రెండు విడతల్లో ఇవి ఇక్కడకు వస్తాయి. మేలో 4...ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ తెలిపింది.
ఆఫ్రికాలోని సూడాన్లో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల పారమిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దాడులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడుల వల్ల ఇప్పటిదాకా 300 మందికి పైగా మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి మానవతా ఏజెన్సీ తెలిపింది.
ఇటీవల అమెరికాకు వచ్చిన ఆఫ్రికన్ పౌరులను ట్రంప్ సర్కార్ తమ దేశాలకు తిరిగి పంపించింది. అమెరికాకు వెళ్లిన సౌత్ సూడాన్ పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వాళ్ల వీసాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.
ఆఫ్రికాలోని సూడాన్లో మారణహోమం జరిగింది. అక్కడి పారమిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దారుణానికి ఒడిగట్టాయి. ఫిబ్రవరి 15 నుంచి గత మూడు రోజులుగా వాళ్లు చేస్తున్న దాడుల వల్ల 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.