MP: ఆఫ్రికా నుంచి మరో 8 చీతాలు భారత్ కు..
దక్షిణాఫ్రికాలోని బోట్సువానా నుంచి మరో 8 చీతాలు భారతదేశానికి రానున్నాయి. రెండు విడతల్లో ఇవి ఇక్కడకు వస్తాయి. మేలో 4...ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ తెలిపింది.
దక్షిణాఫ్రికాలోని బోట్సువానా నుంచి మరో 8 చీతాలు భారతదేశానికి రానున్నాయి. రెండు విడతల్లో ఇవి ఇక్కడకు వస్తాయి. మేలో 4...ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ తెలిపింది.
ఆఫ్రికాలోని సూడాన్లో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల పారమిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దాడులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడుల వల్ల ఇప్పటిదాకా 300 మందికి పైగా మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి మానవతా ఏజెన్సీ తెలిపింది.
ఇటీవల అమెరికాకు వచ్చిన ఆఫ్రికన్ పౌరులను ట్రంప్ సర్కార్ తమ దేశాలకు తిరిగి పంపించింది. అమెరికాకు వెళ్లిన సౌత్ సూడాన్ పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వాళ్ల వీసాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.
ఆఫ్రికాలోని సూడాన్లో మారణహోమం జరిగింది. అక్కడి పారమిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దారుణానికి ఒడిగట్టాయి. ఫిబ్రవరి 15 నుంచి గత మూడు రోజులుగా వాళ్లు చేస్తున్న దాడుల వల్ల 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.
పశ్చిమాఫ్రికాలోని మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలో ఓ బంగారు గని కుప్పకూలింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 42 మంది కార్మికులు మృతి చెందారు. అనేకమంది గాయాలపాలయ్యారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం కలకలం రేపుతోంది.
ఆఫ్రికాలోని ఉగాండాలో డింగా డింగా అనే వింత వ్యాధి అక్కడి ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధికి గురైనవారికి వింత లక్షణాలు రావడం కలకలం రేపుతోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.