Pak-Afghan: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి చర్చలు మళ్ళీ విఫలం
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లమధ్య రాజీ కుదరడం లేదు. రెండు దేశాలు ఒక అంగీకారానికి రావడం లేదు. తాజాగా మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం ఫెయిల్ అయిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లమధ్య రాజీ కుదరడం లేదు. రెండు దేశాలు ఒక అంగీకారానికి రావడం లేదు. తాజాగా మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం ఫెయిల్ అయిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు.
ఇస్తాంబుల్ లో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ ల మధ్య మళ్ళీ శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో..చర్చలు విఫలం అయితే బహిరంగ యుద్ధం తప్పదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు.
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో సోమవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నలుగురు మరణించగా, 60 మందికి పైగా గాయలయ్యాయి. అమెరికన్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం
పాకిస్తాన్ ను దెబ్బ కొట్టేందుకు భారత్ దారిలోనే ఆఫ్ఘాన్ కూడా నడుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే కునార్ నదిపై డ్యామ్ ను నిర్మించాలని భావిస్తోంది. దీనికి భారత్ మద్దతు తెలిపింది.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లు మరో వారం పాటూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీనిని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నవంబర్ 6న ఇస్తాంబుల్ లో ఇరు దేశాలు మళ్ళీ సమావేశమవుతాయని చెప్పింది.
ఆఫ్ఘనిస్తాన్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఫైజాబాద్ ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. భూకంప కేంద్రం ఫైజాబాద్కు సుమారు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ భారత్ పై మళ్ళీ నోరు పారేసుకున్నారు. ఇండియా చేతిలో ఆఫ్గాన్ కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. తమపై దాడి చేస్తే దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతి దాడి చేస్తామని ఖ్వాజా హెచ్చరించారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రస్తుతం రెండు దేశాలు తాత్కాలిక విరమణ పాటిస్తున్నాయి. తాజాగా టర్కీలో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో...ఇరు దేశాలు మళ్ళీ యుద్ధంలోకి దిగనున్నాయని తెలుస్తోంది.