Earthquake In Afghanistan: భారత్-పాక్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భూకంపం.. స్పాట్ లో ..
ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలతో సతమతమవుతున్న భారత్, పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు అర్థరాత్రి భూకంపంతో వణికిపోయాయి. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది. అలాగే కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.
Pak-Afghan War: కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్..ఖతార్ మధ్యవర్తిత్వం
దాదాపు పది రోజుల పాటూ జరిగిన మారణ హోమానికి తెర పడింది. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీని తరువాత కూడా రెండు దేశాలు మరో సారి సమావేశం అవనున్నాయి.
PCB : ఆఫ్ఘనిస్తాన్ వైదొలగినా ట్రై-సిరీస్ జరుగుతుంది..పాక్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్లో జరగాల్సిన ట్రై-నేషన్ టీ20 సిరీస్కు సంబంధించి కీలక అప్డేట్ను వెల్లడించింది. తమ దేశంపై పాక్ వైమానిక దాడులకు పాల్పడటంతో అఫ్గాన్ ఈ ట్రై సిరీస్ నుంచి వైదొలిగింది.
ACB: ముక్కోణపు సీరీస్ నుంచి వైదొలుగుతున్నాం..ప్రకటించిన ఆఫ్ఘాన్ బోర్డు
వచ్చే నెలలో జరగనున్న పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్ ముక్కోణపు సీరీస్ నుంచి తాము వైదొలుగుతన్నామని ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తమ క్రికెటర్ల చావుకు కారణమైన పాక్తో ఇక మీదట ఆడమని తేల్చి చెప్పింది.
BIG BREAKING: హద్దులు మీరుతున్న పాకిస్తాన్...ఆఫ్ఘాన్ బోర్డర్పై దాడి..ముగ్గురు క్రికెటర్లతో సహా 8మంది మృతి
పాక్టికా ప్రావిన్స్లో పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడింది. వైమానిక దాడులు చేసింది. ఇందులో ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లతో సహా ఎనిమిది మంది మరణించారు. పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగే ట్రైసీరీస్ కోసం క్రికెటర్లు ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది.
Pakistan: అఫ్గాన్, భారత్తో యుద్ధానికి సిద్ధం.. పాక్ సంచలన ప్రకటన
భారత్, అఫ్గాన్ దగ్గరవ్వడంతో పాకిస్థాన్ మళ్లీ మేకపోతు గాంభీర్యం చూపిస్తోంది. పాక్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో నోటికొచ్చిన వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి భారత్, అఫ్గాన్తో యుద్ధానికి సిద్ధమని పేర్కొన్నారు.
Pakistan-Afghanistan War: పాకిస్థాన్కు చావుదెబ్బ.. అఫ్హానిస్థాన్కు సపోర్ట్గా భారత్..
తాజాగా పాక్కు భారత్ మరో చావుదెబ్బ తీసింది. తాలిబన్లకు పూర్తిగా మద్దతిస్తామని పేర్కొంది. పాక్-అఫ్గాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.