Jai Shankar: పాక్ ఆరోపణలను ఖండించిన ఆఫ్ఘాన్..థాంక్స్ చెప్పిన జైశంకర్
తమపై దాడి చేసేందుకు భారత్ ఆఫ్ఘాన్ భూభాగాన్ని వాడుకుందని పాక్ ఆరోపించింది. వీటిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. దీనికి సంబంధించి ఆఫ్ఘాన్ మంత్రి మవ్లావి అమిర్ తో మాట్లాడానని విదేశాంగమంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.