TN: బాధితులను కలుస్తా, అనుమతివ్వండి..డీజీపీకి లేఖ రాసిన విజయ్
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. కరూర్ ర్యాలీ బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాంటూ అందులో విజ్ఞప్తి చేశారు. కరూర్ రోడ్ షోలో 41 మంది మృతి చెందారు.
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. కరూర్ ర్యాలీ బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాంటూ అందులో విజ్ఞప్తి చేశారు. కరూర్ రోడ్ షోలో 41 మంది మృతి చెందారు.
తమిళనాడు కరూర్లో సినీనటుడు విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకే ప్రచార కార్యక్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 41మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాట ఎంతఘోరంగా జరిగిందనే విషయంలో సాగుతున్న దర్యాప్తులో హృదయ విదారక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
చెన్నైలో గత కొంతకాలంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, రాజకీయ పార్టీ నాయకులకు అగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న పలు దేశాలకు చెందిన ఎంబసీలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళనాడు పోలీసులు టీవీకే జిల్లా కార్యదర్శి మథియలగనను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ఇతడిని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎఫ్ఐఆర్లో టీవీకే చీఫ్ విజయ్ పేరు లేదు. ఈ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
నటుడు , టీవీకే అధినేత విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోదీతో సహా తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు స్పందించారు.
ప్రముఖ నటుడు, TVK పార్టీ అధినేత విజయ్ దళపతిపై కేసు నమోదైంది. మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో విజయ్ అభిమాని ఆయన్ని కలిసేందుకు దగ్గరకి వెళ్లాడు. ఈక్రమంలో విజయ్ బౌన్సర్లు శరత్కుమార్ అనే వ్యక్తిపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ చరిత్ర సృష్టిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ అన్నారు. తాము కచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీవీకే రెండవ యానివర్శరీ ఫంక్షన్ లో ఆయన మాట్లాడారు.
ధోనీ చెన్నై టీమ్ను గెలిపించినట్లు తాను వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీని గెలిపిస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. విజయ్ పార్టీని గెలిపిస్తే తమిళనాడులో ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు.
యాక్టర్ విజయ్ దళపతి కొత్త పార్టీ తమిఝగ వెట్రి కజగం ఈరోడ్ తూర్పు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికను బహిష్కరించింది. ఉప ఎన్నికలో గెలవడానికి సీఎం ఎంకే స్టాలిన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ ఆరోపించాడు.