Holiday : ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు.. ఆ జిల్లాలోని 10 మండలాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన విషయం తెలిసిందే. ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన విషయం తెలిసిందే. ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు అనుసరిస్తున్న తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగింది. దాదాపు 50కు పైగా స్కూళ్ళకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో అయితే రేపు ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు.
మరో రెండ్రోజుల్లో జులై నెల ముగియనుండటంతో ఆగస్టు మాసంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. ముందుగా ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతంతో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆదివారాలు, పండుగలు కలిపి మొత్తం 10 రోజులు సెలవులు రానున్నాయి.
తెలంగాణలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు జూలై 23న ఉద్యమం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రోజు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
పేద పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏడాది అవకాశం కల్పిస్తోంది. ఇందులో పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 25 శాతం సీట్లు లభిస్తాయి. ఒకటో క్లాస్లో జాయిన్ కావడానికి విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కొత్తగా ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
చలికాలం అలా వెళ్లిందో లేదో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడు భగభగలాడుతున్నాడు. దీంతో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఒకవైపు అన్ని తరగతుల పరీక్షలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం ఒంటిపూట బడి మీదా ఫోకస్ పెట్టింది.