🔴LIVE BREAKINGS: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం
క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను కోహ్లీకి ఇవ్వాలని ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కోరారు. ఇండియన్ క్రికెట్కు కోహ్లీ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించాలన్నారు. క్రీడల్లో ఫస్ట్ సచిన్ టెండూల్కర్కు ఈ అవార్డు ఇచ్చారు.
కోలకత్తా ఆశలపై వర్షం నీళ్ళు చల్లేసింది. టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం అయిపోయింది. ముఖ్యంగా బ్రేక్ తర్వాత ఐపీఎల్ చూసి ఎంజాయ్ చద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. టాస్ పడకుండానే మ్యాచ్ రద్దవడంతో కేకేఆర్, ఆర్సీబీలకు చెరో పాయింట్ కేటాయించారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
కోల్కతా, బెంగళూరు జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగబోతుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా నిలువనుంది. ఒకవేళ బెంగళూరులో వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే కూడా ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది.
వాంఖడే క్రికెట్ స్టేడియంలో ఓ స్టాండ్కు రోహిత్ శర్మ పేరు పెట్టడంతో తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు. భార్య రితిక కూడా ఏడుస్తూ మామ వెనక్కి వెళ్లి దాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో నెటిజన్లు ఇది కదా పేరెంట్స్కి ప్రౌడ్ మూమెంట్ అని కామెంట్లు చేస్తున్నారు.
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో కొత్త రికార్డ్ ను సాధించాడు. డోహా డైమండ్ లీగ్ 2025లో చరిత్రను సృష్టించాడు. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ రెండవ స్థానంలో నిలిచాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ 90.23 మీటర్లు త్రో చేసాడు.
హమ్మయ్యా...ఐపీఎల్ మళ్ళీ మొదలవుతోంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన టోర్నీని బీసీసీఐ మళ్ళీ జరిపించాలని నిర్ణయించింది. ఈరోజు ఆర్సీబీ, కోలకత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ తో సీజన్ మొదలవనుంది.
ఐపీఎల్ తర్వాత భారత క్రికెట్ జట్టు వెళ్ళబోయే ఇంగ్లాండ్ టూర్ కు ఈరోజు ఏ స్క్వాడ్ ను బీసీసీై ప్రకటించింది. 20 మందితో కూడిన ఈ జాబితాలో కరుణ నాయర్, ఇషాన్ కిషన్ లకు చోటు దక్కింది. అలాగే వికెట్ కీపర్ ధ్రువ్ జ్యురెల్ కూడా అవకాశం దక్కించుకున్నాడు.