Pakistan cricket : సిగ్గులేని పాక్..ఎంతకు తెగిచిందంటే?
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నుంచి ఎట్టకేలకు మ్యా్చ్ అయితే గంట తరువాత ప్రారంభం అయింది.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నుంచి ఎట్టకేలకు మ్యా్చ్ అయితే గంట తరువాత ప్రారంభం అయింది.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన యూఏఈ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ దాదాపు గంటపాటు లేటు అయింది.
టోర్నీ నుంచి వైదొలగుతామన్న పాక్ జట్టు వెనక్కి తగ్గింది. యూఏఈతో మ్యాచ్ ఆడటానికి రెడీ అయ్యింది. ఈ క్రమంలో గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే పాక్ వెనక్కి తగ్గడానికి ముఖ్య కారణం రూ.454 కోట్లు లాస్ కాకుండా ఉండకూడదని తెలుస్తోంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.ఆసియా కప్ నుండి వైదొలిగినట్లుగా తెలుస్తోంది. ఆసియా కప్ లో భాగంగా ఇవ్వాళ UAEతో పాకిస్తాన్ కు మ్యాచ్ ఉంది. అయితే భారత్ తో షేక్ హ్యాండ్ వివాదం చెలరేగడంతో పాకిస్తాన్ హర్ట్ అయింది.
ఆసియా కప్ 2025లో పాక్ జట్టుకు భారత్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోడంతో తీవ్ర వివాదమైంది. దీనిపై చర్యలు తీసుకోకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాక్ ఐసీసీని బెదిరించింది. ఒకవేళ తప్పుకుంటే రూ. 454 కోట్లు(16 మిలియన్ల అమెరికా డాలర్లు) ఆదాయం కోల్పోయినట్లే.
ఆసియా కప్ 2025లో భారత జట్టు తన తదుపరి మ్యాచ్లో ఒమన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. బుమ్రా స్థానంలో అర్ష్దీప్ సింగ్ లేదా హర్షిత్ రాణా తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం.
టీమిండియా క్రికెట్ టీమ్ జెర్సీకి కొత్త స్పాన్సర్ వచ్చేసింది. అపోలో టైర్స్ ఈ స్పాన్సర్షిప్ను సొంతం చేసుకుంది. 2027 వరకు ఈ సంస్థ టీమిండియా జెర్సీకి స్పాన్సర్షిఫ్గా ఉండనుంది.
హ్యాండ్ షేక్ వివాదంలో క్రమంగా పీసీబీ ఐసీసీని బెదిరించింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ ఐసీసీకి డిమాండ్ చేసింది. ఈ బెదిరింపులను ఐసీసీ ఏమాత్రం పట్టించుకోలేదు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, సోనూ సూద్, మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు ED నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను యువరాజ్ ప్రమోట్ చేశాడని తేలడంతో సెప్టెంబర్ 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.