PBKS vs MI: ముంబైపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం.. టాప్ 1 స్థానం ఖరారు
ముంబైతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 18.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జోష్ ఇంగ్లిస్ (73), ప్రియాంశ్ ఆర్య (62) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. పంజాబ్ అగ్రస్థానానికి చేరుకుంది.