Earthquake: లడఖ్ లో భూకంపం..భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
ఈ రోజు సాయంత్రం లడఖ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. లేహ్ లో కూడా భూకంపం వచ్చిందని తెలుస్తోంది. భయంతో జనాలు ఇళ్ళను నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ రోజు సాయంత్రం లడఖ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. లేహ్ లో కూడా భూకంపం వచ్చిందని తెలుస్తోంది. భయంతో జనాలు ఇళ్ళను నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయింది. పెట్రోల్ ధరలు పెరగడంతో చాలా మంది బైక్ల నుంచి ఈవీ స్కూటర్లకు కన్వర్ట్ అవుతున్నారు. ఇవి రోజువారీ పనికి లేదా నగర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటాయి.
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఉత్తరాఖండ్లో అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న పలు ప్రాంతాల్లో ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. 63 ఏళ్ల తర్వాత అక్కడ ఓ గ్రామానికి జనాలు తరలివస్తున్నారు.
ఆధారు కార్డుకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. భారతదేశం అంతటా ఆధార్ కార్డుదారులకు అనేక ముఖ్యమైన మార్పులు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. UIDAI కొత్త వ్యవస్థను తీసుకురాబోతుంది.
ఫ్రిడ్జ్లో కూరగాయలు, ఆహారాన్ని ఉంచడం వల్ల అది పాడైపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటుందని చాలా మంది ప్రజలు తరచుగా నమ్ముతారు. దీంతో ప్రతి ఒక్క ఐటెమ్ను ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు. మిగిలిపోయిన ఆహారాన్ని గంటలు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచుతారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై (13) గ్యాంగ్ రేప్ జరగడం కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కేకే సర్వే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలకు సంబంధించి సర్వే రిపోర్టు విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 52 శాతం ఓటు షేరింగ్ రానుందని వెల్లడించింది. కాంగ్రెస్కు 37.8 శాతం, బీజేపీ 7 శాతం ఓటు షేరింగ్ వస్తుందని అంచనా వేసింది.
రేపు క్రికెట్ ఫ్యాన్స్ డబుల్ ధమాకాతో ఎంజాయ్ చేయనున్నారు. ఒకవైపు ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. మరోవైపు మెన్స్ టీ20 సిరీస్లోని మూడో మ్యాచ్ కొనసాగనుంది. ICC Women's World Cup 2025 ఫైనల్ మ్యాచ్లో భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి.