/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కనీసం ఆరు నెలల్లో దీనిపై నివేదిక అందించేలా చూస్తామన్నారు. వీటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయంగా విభజన చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఒక డీఏ చెల్లింపు చేస్తామన్నారు. ప్రతి ఉద్యోగికి కూడా రూ.కోటి మేర ప్రమాద బీమా అమలు చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో ఉన్న జిల్లాల్లో మార్పులు..చేర్పులు..
— Congress for Telangana (@Congress4TS) January 12, 2026
జిల్లాల పునర్వ్యస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు
కనీసం ఆరు నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని కోరుతాం
వాటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తాం#RevanthReddy#Telanganapic.twitter.com/Nmo5BXbwV0
Follow Us