Supreme Court: పంట వ్యర్థాలు దహనం చేస్తే జైలుకే.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశం
ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే.దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పంట వ్యర్థాలు దహనం చేస్తున్న కొందరిని జైలుకు పంపిస్తేనే మిగతా వాళ్లకి వార్నింగ్ ఇచ్చినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది.