Pakistan cricket : సిగ్గులేని పాక్..ఎంతకు తెగిచిందంటే?
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నుంచి ఎట్టకేలకు మ్యా్చ్ అయితే గంట తరువాత ప్రారంభం అయింది.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నుంచి ఎట్టకేలకు మ్యా్చ్ అయితే గంట తరువాత ప్రారంభం అయింది.
తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగతున్నాయని అధికారులు వెల్లడించారు. 87 శాతం ఆస్పత్రుల్లోని పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను పెంచింది. సినిమా రిలీజ్ డేట్ నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.125, మల్టీప్లెక్స్లో రూ.150 పెంచినట్లు తెలిపింది.
బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ ఇంటిపై కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఆమె నివాసంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో మరణించారని పోలీసులు తెలిపారు.
విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మారేడ్పల్లిలో నివాసం ఉంటున్న అంబేద్కర్ స్నేహితుడు, చేవేళ్ల ఏడీఈ రాజేశ్ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రూ.17 లక్షల నగదు, స్థిరాస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ముక్కును ప్రాణాయః ద్వారం అని పిలుస్తారు. ముక్కు లోపలి భాగంలో ఉండే చిన్న వెంట్రుకలు, శ్లేష్మం అనవసరమైన పదార్థాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఈ ప్రక్రియ మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన యూఏఈ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ దాదాపు గంటపాటు లేటు అయింది.
ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇజ్రాయెల్కు గూఢచర్యం చేశాడనే కారణంతో ఓ వ్యక్తిని ఇరాన్లో బహిరంగంగా ఉరితీశారు.
టోర్నీ నుంచి వైదొలగుతామన్న పాక్ జట్టు వెనక్కి తగ్గింది. యూఏఈతో మ్యాచ్ ఆడటానికి రెడీ అయ్యింది. ఈ క్రమంలో గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే పాక్ వెనక్కి తగ్గడానికి ముఖ్య కారణం రూ.454 కోట్లు లాస్ కాకుండా ఉండకూడదని తెలుస్తోంది.