Balochistan: బలూచిస్తాన్ భీకర దాడులు.. 145 మంది హతం
బలూచిస్తాన్లో దాడులు చేస్తున్న మిలిటెంట్లపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో 92 మంది బలూచిస్థాన్ మిలిటెంట్లను హతమార్చింది.
బలూచిస్తాన్లో దాడులు చేస్తున్న మిలిటెంట్లపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో 92 మంది బలూచిస్థాన్ మిలిటెంట్లను హతమార్చింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చేలా కొన్ని ప్రకటనలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నగదు, ఆమె ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
2026 బడ్జెట్లో ఆదాయపు పన్ను తగ్గింపుపై ఎన్నో ఆశలు పెట్టకున్న వేతన జీవులకు నిరాశే ఎదురయ్యింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా పన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదు.
కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రక్షణ రంగానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. సైనిక ఆధునీకరణకు పెద్దమొత్తంలో కేటాయింపులు చేసింది. ఈ ఏడాది మొత్తంగా రూ.7.85 లక్షల కోట్లు కేటాయించింది.
కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశ పెట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా బడ్జెట్లో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తూనే, దేశాభివృద్ధికి ఆమె సరికొత్త బాటలు వేశారు.
నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయపు పన్ను (Income Tax) కట్టే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మనం ప్రతి ఏటా కట్టే పన్ను విధానాన్ని మరింత సులభం చేస్తూ, పాత రూల్స్ తీసేసి కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు.