Trump: భారత్ తో సహా ఆ దేశాలన్నీ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత్ పై సంచలన ఆరోపణలు చేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియాతో సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయని..రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
భారత్ పై సంచలన ఆరోపణలు చేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియాతో సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయని..రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
ఫ్యాటీ జంక్ ఫుడ్స్ బరువు పెరగడం లేదా మధుమేహం రావడం కంటే ముందే మెదడుపై దాడి చేస్తాయి. ఈ ఆహారాల వల్ల ఆలోచనా, గ్రహణశక్తిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ పరిశోధన ఫలితాలు ఊబకాయం, జ్ఞాపకశక్తి లోపానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరగనుంది. సూపర్ 4లో ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 21వ తేదీన ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో భారత్ పై పాక్ ఘోరంగా ఓడిపోయింది.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నుంచి ఎట్టకేలకు మ్యా్చ్ అయితే గంట తరువాత ప్రారంభం అయింది.
తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగతున్నాయని అధికారులు వెల్లడించారు. 87 శాతం ఆస్పత్రుల్లోని పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను పెంచింది. సినిమా రిలీజ్ డేట్ నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.125, మల్టీప్లెక్స్లో రూ.150 పెంచినట్లు తెలిపింది.
బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ ఇంటిపై కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఆమె నివాసంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో మరణించారని పోలీసులు తెలిపారు.
విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మారేడ్పల్లిలో నివాసం ఉంటున్న అంబేద్కర్ స్నేహితుడు, చేవేళ్ల ఏడీఈ రాజేశ్ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రూ.17 లక్షల నగదు, స్థిరాస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ముక్కును ప్రాణాయః ద్వారం అని పిలుస్తారు. ముక్కు లోపలి భాగంలో ఉండే చిన్న వెంట్రుకలు, శ్లేష్మం అనవసరమైన పదార్థాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఈ ప్రక్రియ మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.