Operations Sindoor: గర్వపడుతున్నా.. ఆపరేషన్ సిందూర్ పై కేసీఆర్ ఎమోషనల్ పోస్ట్!
ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి మరియు వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు.. అంటూ తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆపరేషన్ కగార్, బచావో కర్రెగుట్టల అంశంపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేయొద్దని కోరారు. ఆదివాసులతో తనకు పేగు బంధం ఉందని, వెంటనే పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని RTV వేదికగా డిమాండ్ చేశారు.
తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి వెనక్కు పంపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించారు. గవర్నర్ ను కలిసిన వారిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, విజయ రామారావు తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ నేత ఖర్గే.. మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధాని మోదీకి 3 రోజుల ముందే తెలుసన్నారు. అందుకే మోదీ తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు. ప్రజల రక్షణకోసం సరైన చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పీక్కు తింటున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫోర్త్ సిటీలో సీఎం కుటుంబ సభ్యులు 2 వేల ఎకరాలు కొన్నారని ఆరోపించారు. అందాల పోటీలకు రూ.250 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రం బెనిఫిట్స్ ఇవ్వడం లేదన్నారు.
చీప్ గా కాకుండా కాస్ట్లీగా వ్యభిచారం చేయండనే సందేశాన్ని బిగ్ బాస్ లాంటి షోలు ఇస్తున్నాయని CPI నారాయణ అన్నారు. వయస్సులో ఉన్న వారిని తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే వారు తప్పులు చేసే అవకాశం ఉందన్నారు. RTVకి నారాయణ ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి.
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో జగన్ ఇదే తప్పు చేశారన్నారు. సీనియర్ IPS అధికారి PSR ఆంజనేయులు అరెస్టు పెద్ద తప్పు అన్నారు. పోసాని కృష్ణ మురళి పై సంబంధం లేని సెక్షన్లు పెట్టారన్నారు.
మిస్ వరల్డ్-2025 పోటీల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయం, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అతిథులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.