PM Modi : ప్రధాని మోదీ దీపావళి విషెస్!
దీపాల పండుగ దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మన చుట్టూ సానుకూలత స్ఫూర్తి ప్రబలాలి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
దీపాల పండుగ దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మన చుట్టూ సానుకూలత స్ఫూర్తి ప్రబలాలి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. అక్కడ వాయు నాణ్యత బాగా పడిపోయింది. దీంతో ఢిల్లీలో గవర్నమెంట్ GRAP-2 ఆంక్షలు అమలు చేసింది. దీపావళికి ముందే పరిస్థితి ఇలా ఉండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
ప్రముఖ చెఫ్ విష్ణు మనోహర్ రికార్డును నెలకొల్పారు. మహారాష్ట్రకు చెందిన ఈ చెఫ్ 25 గంటల పాటు దోశలు తయారు చేసి, 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా'లో చోటు దక్కించుకున్నారు. చెఫ్ విష్ణు మనోహర్ అమరావతిలో శనివారం ఉదయం 7 గంటలకు ఈ 'దోశ మారథాన్'ను ప్రారంభించారు.
ఢిల్లీలో వివాహేతర సంబంధం ఇద్దరితోపాటు కడుపులో బిడ్డని బలితీసుకుంది. సహజీవనం చేసిన వివాహిత అతడిని వదిలేసి తిరిగి భర్త దగ్గరకి పోయిందని ఆమెపై పగ పెంచుకున్నాడు ప్రియుడు. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేయగా, భార్యను కాపాడుకునే క్రమంలో భర్త అతడిని చంపేశాడు.
ఉత్తరాఖండ్లోని రిషికేష్లో యువత రెచ్చిపోయారు. పీకల దాక తాగి అర్ధరాత్రి రోడ్లపై వీరంగం సృష్టించారు. అయితే ఓ అమ్మయి నన్ను రేప్ చేయండి అంటూ రెచ్చిపోయింది. దీంతో అక్కడ గందరగోళ వాతావరణ పరిస్థితి ఏర్పడింది.
సరయూ నదీ తీరంలోని ఘాట్లు, రామ్ కీ పైడి ప్రాంతంలో 26 లక్షల (26,11,101)కు పైగా మట్టి ప్రమిదలను వెలిగించి, గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. గతేడాది 25 లక్షల దీపాల రికార్డును ఈసారి బ్రేక్ చేశారు. దీపాల వెలుగులో అయోద్య వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. లవ్-జిహాద్ నుండి తమ కూతుళ్లను కాపాడుకోవాలని కోరుతూ తల్లిదండ్రులకు చేసిన విజ్ఞప్తి చేస్తూ ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. దీపావళి వేడుకలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి