Marriage : సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి.. ఇద్దరు మహిళల వివాహం
సాంప్రదాయ సమాజపు కట్టుబాట్లను ధిక్కరిస్తూ, పశ్చిమ బెంగాల్లోని మారుమూల సుందర్బన్స్ ప్రాంతంలో ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమకు లింగ భేదం లేదని నిరూపించారు.
సాంప్రదాయ సమాజపు కట్టుబాట్లను ధిక్కరిస్తూ, పశ్చిమ బెంగాల్లోని మారుమూల సుందర్బన్స్ ప్రాంతంలో ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమకు లింగ భేదం లేదని నిరూపించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ నేడు జరుగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లా తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నారం మరిమల అడవుల్లో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. నవంబర్ 5న (బుధవారం) ఆకాశంలో చంద్రుడు సాధారణం కన్నా పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. దీనిని బీవర్ సూపర్ మూన్ అని పిలుస్తారు.
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో ఘోరమైన ప్రమాదం జరిగింది. ఇవాళ (బుధవారం) ఉదయం సరయు నదిలో ఒక డింగీ పడవ బోల్తా పడింది. బర్హాజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక ఘాట్ వద్ద జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో మరో దారుణం జరిగింది. మహిళల హాస్టల్ టాయిలెట్లో స్పై కెమెరాలు పెట్టిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి టాయిలెట్లో స్పై కెమెరాను గుర్తించిన మహిళలు నిరసనలకు దిగారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా అక్కడ గాలి నాణ్యత తగ్గిపోయింది. ఈ క్రమంలోనే చైనా.. భారత్కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. భారత్లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి ఎక్స్లో దీనిపై పోస్టు చేశారు.
బాలీవుడ్ స్టార్ హిరో సల్మాన్ ఖాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన ఓ పాన్ మసాల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రకటన విషయంలో కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. స