Unesco: భగవద్గీత, నాట్యశాస్త్రాలకు అరుదైన గౌరవం.. యునెస్కో గుర్తింపు

భగవద్గీత, భరతనాట్యాలకు అరుదైన గౌరవం దక్కింది. ఆ రెండింటికీ యునెస్కో గుర్తింపు లభించింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది చాలా గర్వించదగ్గ క్షణమని అన్నారు. 

author-image
By Manogna alamuru
New Update
bhadvageeta

Unesco

భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపుగా  భగవద్గీత, నాట్యశాస్త్రం ఎన్నికయ్యాయి. ఈ రెండూ యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో నమోదు చేయబడ్డాయి. దీనిపై ప్రధాని మదీ వెంటే స్పందించారు. తన ఆనందాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. యునెస్కో ప్రకటన భారత దేశానికి ఒక ముఖ్యమైన క్షణమని అన్నారు. ప్రతీ భారతీయుడికి ఇది గర్వకారణమని చెప్పారు. మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికత,  చైతన్యాలను పెంపొందిచడమే కాక ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచాయి అని మోదీ అన్నారు. 

Also Read :  మందుబాబులకు మత్తెక్కించే వార్త.. 50 రూపాయలకే మద్యం ప్యాకెట్!

unesco
Pm Modi X post

Also Read :  సమ్మర్ స్పెషల్.. రూ.1499 ఇండిగో ఫ్లైట్ టికెట్!

Bhagavad Gita - Natyashastra

 

Also Read: JEE Key-Results Update: జేఈఈ మెయిన్ కీ తొలగించిన ఎన్టీఏ.. ఫలితాల విడుదలపై గందరగోళం!

Also Read :  వేసవిలో కడుపుకి వరంలా ఉండే సోంపు!

 

today-latest-news-in-telugu | bhagavad-gita | latest-telugu-news | national news in Telugu | breaking news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు