Unesco: భగవద్గీత, నాట్యశాస్త్రాలకు అరుదైన గౌరవం.. యునెస్కో గుర్తింపు
భగవద్గీత, భరతనాట్యాలకు అరుదైన గౌరవం దక్కింది. ఆ రెండింటికీ యునెస్కో గుర్తింపు లభించింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది చాలా గర్వించదగ్గ క్షణమని అన్నారు.
భగవద్గీత, భరతనాట్యాలకు అరుదైన గౌరవం దక్కింది. ఆ రెండింటికీ యునెస్కో గుర్తింపు లభించింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది చాలా గర్వించదగ్గ క్షణమని అన్నారు.
తెలంగాణకు మరో గుర్తింపు లభించింది. నారాయణపేటలోని ముడుమల్ గ్రామంలో 3,000 సంవత్సరాల పురాతన ముడమాల్ నిలువురాళ్లను యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చింది. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలంటే ముందుగా వరల్డ్ హెరిటేజ్ సెంటర్ తాత్కాలిక జాబితాలో చేర్చాలి.