ceasefire: కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన..సీజ్ ఫైర్ స్టార్ట్
కొంతసేపటి వరకూ కాల్పుల విరమణ లేదు ఏం లేదు అన్న ఇరాన్ ఇప్పుడు సడెన్ గా సీజ్ ఫైర్ స్టార్ట్ అయిందని ప్రకటించింది. టెహ్రాన్ అధికారిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.
కొంతసేపటి వరకూ కాల్పుల విరమణ లేదు ఏం లేదు అన్న ఇరాన్ ఇప్పుడు సడెన్ గా సీజ్ ఫైర్ స్టార్ట్ అయిందని ప్రకటించింది. టెహ్రాన్ అధికారిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులతో మొదలైన యుద్ధం 12 రోజులు కొనసాగింది. అమెరికా కూడా ఎంటర్ అవడంతో ఈ వార్ మరింత ముదిరింది. ఈరోజు రెండు దేశాలు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకోవడంతో దీనికి ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ వార్ కారణంగా ఇరు దేశాలకూ కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇటు అమెరికా సైనిక స్థావరాలపైనా..అటు ఇజ్రాయెల్ పైనా ఒక్కసారే దాడులకు తెగబడుతోంది. టెహ్రాన్లో బాంబులు పేలుతుండడంతో అక్కడ సైరన్లు మోగుతున్నాయి.
నిన్న నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లోకి వచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటన మార్కెట్ మీద ప్రభావం చూపించింది. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పైకెగిసింది.
ప్రపంచంలో ఎక్కడ గొడవున్నా నేనున్నా అంటూ అమెరికా దూరుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. చెప్పపెట్టకుండా ఉన్నట్టుండి దాడులు చేసింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా కీలక స్థావరాల మీద విరుచుకుపడుతోంది.
ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నామని అమెరికా ప్రకటించిన కాసేపటికే ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో పెద్ద పెద్ద పేలుళ్ళు వినిపించాయి. అక్కడ తాజి అనే ప్రదేశంలో యూఎస్ ఆర్మీ బేస్ మీద ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది.
అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ దాడులు చేపట్టింది. ట్రంప్ యుద్ధం ముగిసిందని ప్రకటించింది కానీ ఇరాన్ మాత్రం ఏం లేదు అని చెబుతోంది. గల్ఫ్ కంట్రీస్ లో ఇరాన్ దాడులు చేస్తున్న కారణంగా అవన్నీ తమ గగనతలాలను మూసేశాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇప్పుడు దానికి ప్రతీకారంగా ఆ దేశం నాలుగు దేశాల్లో యూఎస్ ఆర్మీ బేస్ లపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఇరాన్ లో యురేనియం నిల్వలు చాలా ఎక్కువ ఉన్నాయి. వీటిపై అగ్రరాజ్యం అమెరికా కన్ను ఎప్పటి నుంచో ఉంది. వాటి కోసమే దాడులు కూడా చేసింది. కానీ అవి ఎక్కడున్నాయో మాత్రం తెలుసుకోలేకపోయింది. అయితే ఇజ్రాయెల్ తమకు యురేనియం గురించి తెలుసునని చెబుతోంది.