Unesco: భగవద్గీత, నాట్యశాస్త్రాలకు అరుదైన గౌరవం.. యునెస్కో గుర్తింపు
భగవద్గీత, భరతనాట్యాలకు అరుదైన గౌరవం దక్కింది. ఆ రెండింటికీ యునెస్కో గుర్తింపు లభించింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది చాలా గర్వించదగ్గ క్షణమని అన్నారు.
భగవద్గీత, భరతనాట్యాలకు అరుదైన గౌరవం దక్కింది. ఆ రెండింటికీ యునెస్కో గుర్తింపు లభించింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది చాలా గర్వించదగ్గ క్షణమని అన్నారు.
బ్రిటన్ పార్లమెంట్లో భారత సంతతికి చెందిన శివాని అనే యువతి భగవద్గీత చదవుతూ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై ఆమె తాజాగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆమె కన్జర్వేటివ్ పార్టీ తరపున లీసెస్టర్ ఈస్ట్ సీటులో పోటీ చేసి గెలుపొందారు.