Rahul Gandhi : లక్షల ఓట్లు తొలగించారు ..ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా దీనిపై మీడియా ముందుకు వచ్చారు. ఈసీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా దీనిపై మీడియా ముందుకు వచ్చారు. ఈసీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు త్వరలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. దీపావళికి రెండు రోజుల ముందు పీఎం కిసాన్ నిధులు జమ చేయనుంది. 2025 అక్టోబర్ 18న దీపావళి కానుకగా 21వ విడత నిధులు జమ చేయనుందని తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాను మళ్ళీ వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నందానగర్ లో ఆకస్మిక వరదలు కారణంగా 10 మంది గల్లంతయ్యారు. చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయని తెలుస్తోంది.
బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ ఇంటిపై కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఆమె నివాసంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో మరణించారని పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు చెలరేగడంతో వృద్ధ దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో వారి మనవరాలు మాత్రం క్షేమంగా బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రధాని మోదీ రోజుకి కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారని పలుమార్లు తెలియజేశారు. అలాగే ఉదయం 4 గంటలకు నిద్రలేచి యోగాతో డేను స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటలకు డిన్నర్ పూర్తి చేస్తారట. అలాగే ఉపవాసం కూడా ఆచరిస్తానని మోదీ తెలియజేశారు.
EVMలపై ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. EVMలపై గుర్తుతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంచాలని నిర్ణయించింది. రాబోయే బీహార్ ఎన్నికల నుంచి ఈసీ దీనిని అమలు చేయనుంది.
8 ఏళ్ల వయసులోనే RSS వాలంటీర్ గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధాని స్థాయికి ఎదిగారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మోదీకి సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలు ఇక్కడ చూద్దాం..
ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే.దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పంట వ్యర్థాలు దహనం చేస్తున్న కొందరిని జైలుకు పంపిస్తేనే మిగతా వాళ్లకి వార్నింగ్ ఇచ్చినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది.