VIRAL NEWS: షాకింగ్.. మద్యం మత్తులో డ్రైవర్, కండక్టర్.. మృత్యువు అంచుల్లో 37 మంది ప్రయాణికులు
మహారాష్ట్రలో దారుణం జరిగింది. అకోట్ డిపో నుండి వార్కారీకి వెళ్తున్న ప్రభుత్వ బస్సులో డ్రైవర్, కండక్టర్ మద్యం మత్తులో ఉన్నారు. బస్సు అదుపుతప్పుతుండటంతో 37 మంది ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.