Varalakshmi Vratham 2025: వరలక్ష్మి పూజ వెనుక ఇన్ని ఆరోగ్య రహస్యాలా !
వరలక్ష్మి వ్రతం చేయడం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు! ఆరోగ్యం కూడా దాగి ఉందని మీకు తెలుసా. వరలక్ష్మి చేయడం వెనుక కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
వరలక్ష్మి వ్రతం చేయడం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు! ఆరోగ్యం కూడా దాగి ఉందని మీకు తెలుసా. వరలక్ష్మి చేయడం వెనుక కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
వరలక్ష్మీ వ్రతం తర్వాత వాయినం అనేది ఒక పవిత్ర సంప్రదాయం. వాయినంలో పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు, రూపాయి నాణెం, పువ్వులు, నానబెట్టిన శనగలు, పండ్లు పెట్టాలి. ఈ వస్తువులన్నీ ఇస్తే సకల శుభాలు కలుగుతాయి.
సోదర-సోదరీమణుల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ ఆగస్టు 9న జరగనుంది. ఈ రోజున సోదరుడు సోదరికి మర్చిపోలేని బహుమతులను తక్కువ బడ్జెట్ ఇవ్వచ్చు. ఈ ప్రత్యేకమైన బహుమతుల గురించి తెలుసుకోవాలంటే ఆర్టికల్లోకి వెళ్లండి.
వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం రోజు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల మధ్యలో అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పూజ చేయడం వల్ల కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు. ప్రతీ విషయంలో ఆటంకం ఏర్పడతాయని చెబుతున్నారు.
అతిగా కాఫీ తాగడం వల్ల నిద్రలేమి, గుండె వేగం పెరగడం, అసిడిటీ, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల కాఫీని మితంగా తీసుకోవడం మంచిది. రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
రోజువారీగా తీసుకునే అనేక ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోంది. ఇది కేవలం గ్యాస్, అసిడిటీ వంటి సాధారణ సమస్యలకు మాత్రమే పరిమితం కాకుండా.. దీర్ఘకాలంలో స్థూలకాయం, రక్తహీనత, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తుంది.
కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటూ శరీరానికి శక్తి వస్తుంది. కిడ్నీ వ్యాధులు, అధిక పొటాషియం, తక్కువ రక్తపోటు, డయాబెటిస్ రోగులు, జీర్ణ సమస్యలు, అలెర్జీ ఉంటే కొబ్బరి నీరు తాగవద్దు. ఏ ఆనారోగ్య సమస్య ఉంటే వైద్యుల సలహా కొబ్బరి నీరు తాగాలి.
ఫిట్నెస్ యుగంలో.. బరువు తగ్గడానికి ఏ చిట్కానైనా అనుసరిస్తారు. వేడి నీరు కొవ్వును కరిగించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తిగా వేడి నీరు తాగడం వల్ల నోరు, గొంతు, కడుపు లోపలి పొర దెబ్బతినే అవకాశం ఉందటున్నారు.
అమెరికాలో అద్భుతం చోటుచేసుకుంది. అవయవదాన శస్త్రచికిత్సకు కొన్ని క్షణాల ముందు కోమాలో ఉన్న ఓ మహిళ స్పృహలోకి రావడం వైద్యులను, బంధువులను ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన న్యూ మెక్సికోలోని అల్బుకెర్క్లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.