WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు
వాట్సాప్ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్లు' అనే ఫీచర్ను తీసుకొచ్చింది.
వాట్సాప్ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్లు' అనే ఫీచర్ను తీసుకొచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను భక్తులకు అందుబాటుల్లోకి తీసుకువచ్చింది. నూతన సంవత్సర టీటీడీ క్యాలెండర్లు, డైరీల విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భక్తులు టీటీడీ ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాలు తీసుకోవచ్చు.
తిరుమల పవిత్రతను, భక్తుల భద్రతను కాపాడాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ప్రత్యేక శుద్ధీకరణ డ్రైవ్ను నిర్వహించాయి. కొండపై అనధికారికంగా తిష్ట వేసి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులు, అనుమానితులు, గొడవలు సృష్టించే వారిని తరలించడం ఈ డ్రైవ్ను నిర్వహించారు.
వాష్రూమ్లో తెలియకుండానే కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. ఈ అలవాట్లే కాలక్రమేణా పెద్ద ఆనారోగ్య ఇన్ఫెక్షన్ సమస్యలకు దారితీస్తాయి. జీర్ణకోశ నిపుణులు ఈ అలవాట్లను సరిదిద్దుకుని సలహాలను ఇస్తున్నారు. వాటిని తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావటం లేదని మామ చంద్రయ్యను కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలై.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళలు రాత్రిపూట వంటగదిలో ఎంగిలి పాత్రలను ఉంచకుండా శుభ్రం చేసి పడుకోవాలి. అపరిశుభ్రమైన వంటగది ఇంట్లో నెగెటివ్ శక్తిని పెంచుతుంది. గోడకు లేదా తలుపుకు కాళ్లు ఆనించి పడుకోవడం వల్ల కూడా అశుభాలు, లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని వాస్తు శాస్త్రం సూచిస్తుంది.
ఎగ్గోజ్ (Eggoz) అనేది భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న, ప్రసిద్ధి చెందిన గుడ్ల బ్రాండ్. వీరు సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పోషక విలువలు అధికంగా ఉండే నాణ్యమైన గుడ్లను వినియోగదారులకు అందిస్తారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) తమ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ఈ 2026 సంవత్సరానికి అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.