విద్యార్థులకు పండగే.. వరుసగా మూడు రోజులు హాలిడేస్
ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కార్పొరేట్ కంపెనీలకు శని, ఆదివారం సెలవు కావడంతో వరుసగా మూడు రోజులు వచ్చాయి.
ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కార్పొరేట్ కంపెనీలకు శని, ఆదివారం సెలవు కావడంతో వరుసగా మూడు రోజులు వచ్చాయి.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సిలబస్ మారనుంది. పూర్తి స్థాయిలో మార్పు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు, కొత్త విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. అధికారికంగా సిలబస్ను ఫైనల్ చేశారు. ఇది 2025-2026 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకొచ్చిన నేపథ్యంలో మరో 18 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ చివరివారంలో నోటిఫికేషన్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలోని అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 9,970 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12న ప్రారంభం కాగా మే 11 వరకు అప్లై చేసుకోవచ్చు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరు హాల్టికెట్లు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.