Russia-Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు
తాజాగా ఉక్రెయిన్.. రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాలోని ఓరెన్బర్గ్ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్పై దాడులు చేసింది.
తాజాగా ఉక్రెయిన్.. రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాలోని ఓరెన్బర్గ్ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్పై దాడులు చేసింది.
ఇండోనేషియాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 74 ఏళ్ల ముసలాయన 24 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం ఆమెకు రూ.2 కోట్లు ఎదురుకట్నం (కన్యాశుల్కం) కూడా ఇచ్చాడు.
భారతీయులకు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫ్లొరిడాలోని కన్జర్వేటివ్ నేత చాండ్లర్ లాంగేవిన్.. అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ పోస్టు చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఆయన అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా లక్షల మంది ప్రజలు రోడ్లపైకి నిరసనలు తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కరేబియన్ సముద్రంలో జలాంతర్గామిపై దాడి చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్ధించుకున్నారు. అలా చేయకపోయి ఉంటే మాదక ద్రవ్యాలు యూఎస్కు చేరి 25వేల మంది అమెరికన్లు చనిపోయి ఉండేవారని అన్నారు.
గాజాపై హమాస్ దాడి చేయొచ్చని అమెరికా హెచ్చరించింది. కాల్పుల విరమణను ఉల్లంఘించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అందిందని చెప్పింది. పాలస్తీనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయవచ్చని చెప్పింది.
ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలతో సతమతమవుతున్న భారత్, పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు అర్థరాత్రి భూకంపంతో వణికిపోయాయి. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది. అలాగే కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.
దాదాపు పది రోజుల పాటూ జరిగిన మారణ హోమానికి తెర పడింది. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీని తరువాత కూడా రెండు దేశాలు మరో సారి సమావేశం అవనున్నాయి.