/rtv/media/media_files/2025/05/10/x3eZ71ejrUq3NfbKI4IU.jpg)
Rahul gandhi, Satyapal
భారత్ లో జరిగిన ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ హస్తం కచ్చితంగా ఉందని ప్రపంచమంతటికీ తెలిసిన విషయం. కానీ దాన్ని పాకిస్తాన్ మాత్రం ఇంకా కవర్ చేసుకోవాలనే చూస్తోంది. మాకే పాపం తెలియదు...అంతా ఇండియానే చేసింది అంటూ కల్లబొల్లి కబుర్తు చెబుతోంది. దాని కోసం ఎప్పటిదో రాహుల్ గాంధీ, జమ్మూ, కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుకున్న వీడియోను ఇప్పుడు వాడుకుంటోంది. దాన్ని చూపిస్తూ...పుల్వామా దాడులను గుర్తు చేస్తూ అంతా భారతే చేసిందని మసి పూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నిస్తోంది పాకిస్తాన్ ఆర్మీ.
Also Read : 8 గంటలు.. 3 సర్జరీలు.. ICU లో 'ఇండియన్ ఐడల్ 12' విజేత పవన్ దీప్
Also Read : పాక్ అబద్ధాలపై భారత ఆర్మీ సంచలన వీడియో
నాటకాలాడుతున్న పాక్ ఆర్మీ..
రాహుల్ గాంధీ, సత్యపాల్ వీడియోను ఇంటర్నేషనల్ మీడియాకు చూపించింది పాక్ ఆర్మీ. భారత ప్రభుత్వం రాజకీయాల కోసం అమాయకులైన కాశ్మీరీలను, ముస్లింలను చంపుతోంది అంటూ నిందలు వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ని ఎన్నికల కోసం కేంద్రం వాడుకుందని సత్యపాల్ మాలిక్ అనడాన్ని పాక్ ఐఎస్పీఆర్ డీజీ అహ్మద్ షరీఫ్ హైలెట్ చేశారు.
Also Read : వెళ్లి భారత్ తో మాట్లాడండి.. పాక్ కు అమెరికా కీలక సూచన!
Pakistan Army brought International Media and showed them videos of Rahul Gandhi and Satypal Malik.
— Times Algebra (@TimesAlgebraIND) May 9, 2025
BJP said SHAME on Congress !!pic.twitter.com/7pkHQzfvBs
Also Read : భారత్-పాక్ వార్ ఎఫెక్ట్.. ఛార్ధామ్ యాత్రకు బ్రేక్!
today-latest-news-in-telugu | india pakistan war 2025 | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | international news in telugu | Indian Army | pak army | Terrorist Attack