Big Breaking: జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న ఎదురు కాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి
జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాదులకు , భారత ఆర్మీకి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు జవాన్లు మృతి చెందగా..పది మంది గాయపడ్డారు. ఇందులో ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు.
జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాదులకు , భారత ఆర్మీకి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు జవాన్లు మృతి చెందగా..పది మంది గాయపడ్డారు. ఇందులో ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు.
భారతసైన్యం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన సామర్ధ్యాలను పెంచుకుంటోంది. ఇందులో కొత్తగా రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లు ఏర్పాటు చేసుకుంటోంది. వీటిని పాక్, చైనా సరిహద్దుల్లో మోహరిస్తామని చెబుతోంది.
భారీ ఉగ్రదాడి కుట్రని ఇండియన్ ఆర్మీ భగ్నం చేసింది. ఆపరేషన్ ఘాజీపేరుతో టెర్రరిస్టులు పలు చోట్ల అటాక్ చేయాలని అనుకున్నారు. జమ్మూకశ్మీర్లో CIK పది చోట్ల సోదాలు నిర్వహించింది. గందర్భల్, బుద్గాం, పుల్వామా, శ్రీనగర్లో సర్చ్ చేశారు.
భారత సైన్యం తన ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటోంది. అందులో భాగంగా కలాష్నికోవ్ సిరీస్లో అత్యాధునికమైన ఏకే-203 రైఫిళ్లను తయారు చేస్తోంది. నిమిషానికి 700 రౌండ్లు ఫైర్ చేయగల ఈ రైఫిల్లు త్వరలోనే సైన్యానికి చేరనున్నాయి.
ISIకు రహస్య సైనిక సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలతో పంజాబ్ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ ఒక భారత సైనికుడిని అరెస్టు చేసింది. నిందితుడిని సంగ్రూర్ జిల్లాలోని నిహల్గఢ్ గ్రామానికి చెందిన దేవిందర్ సింగ్గా గుర్తించారు.
మహారాష్ట్ర పూణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటిసారిగా 17 మందితో మహిళా క్యాడెట్స్ బ్యాచ్ పాస్అవుట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఉమెన్ ఆఫీసర్లు పురుషులతో సమానంగా త్రివిధ దళాల్లో దేశానికి సేవలందించనున్నారు.
ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న వీర జవాన్లు, నారీమణుల గురించి బోలెడు కథనాలు ఇప్పటి వరకు వచ్చాయి. కానీ ఈ మొత్తం యుద్ధంలో పాల్గొన్న పదేళ్ల పిల్లాడి గురించి మీకు తెలుసా. భారత సైన్యం సైతం శాల్యూట్ చేసిన బాలుడు ఎవరో కింది ఆర్టికల్ లో చూద్దాం రండి..
పహల్గాందాడి తర్వాత పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాదులను ఏరిపారేయాలని భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీనిలో 200మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. కొంత మంది మిలటరీ సిబ్బంది కూడా ఉన్నారని చెబుతున్నారు.