Indian Army: త్రిశూల్ విన్యాసాలకు సిద్ధమైన త్రివిధ దళాలు.. పాక్ కీలక నిర్ణయం
భారత త్రివిధ దళాలు త్రిశూల్ విన్యాసాలకు రెడీ అయిపోయాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ అప్రమత్తమైంది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్ జారీ చేసింది.
భారత త్రివిధ దళాలు త్రిశూల్ విన్యాసాలకు రెడీ అయిపోయాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ అప్రమత్తమైంది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్ జారీ చేసింది.
ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. భారత సైన్యంలో ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, థల్ సేన చీఫ్ ప్రదానం చేశారు. దేశ సేవకు, క్రీడల్లో ఆయన విజయాలకు ఈ గుర్తింపు లభించింది.
దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా గడూల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా భారత సైన్యానికి చెందిన ఇద్దరు పారా కమాండోలు అదృశ్యమయ్యారు. ఆర్మీ ఇద్దరు జవాన్లతో కమ్యూనికేషన్ కోల్పోయింది. వారిని వెతకడం కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్కు మరో అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్గా టెరిటోరియల్ ఆర్మీలో ఉన్న మోహన్లాల్, ఈ గుర్తింపు పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. 'మిషన్ సుదర్శన్ చక్ర'లో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కీలకమైన జనావాసాలు, మత కేంద్రాల రక్షణగా ఆరు అత్యాధునిక AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్ల కొనుగోలుకు టెండర్ జారీ చేసింది.
సైనిక ఆపరేషన్ లో జవాను అయిన అన్నను కోల్పోయిన ఓ యువతికి ఆయన సహచర సైనికులే సోదరులుగా మారారు. అన్న లేని లోటును తీరుస్తూ ఆ యువతికి దగ్గరుండి ఘనంగా పెళ్లి చేయించారు.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్లో ఇప్పటివరకూ తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
ఆపరేషన్ పోలో కింద, సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేశారు. ఈ ఆపరేషన్ 1948లో సెప్టెంబర్ 17న పూర్తయింది. నేడు దాని వార్షికోత్సవం. భారత దేశ స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని ఏకం చేయడం అత్యంత సవాలుగా ఉన్న సమయం.