Election Commission: ఓట్ల చోరీ వివాదం.. ఎన్నికల సంఘం సంచలన ప్రకటన
ఈసీ, బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడ్డాయని విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈసీ మరో సంచలన ప్రకటన చేసింది. ఎన్నికల ప్రక్రియను మెరుగుపర్చడం, రెగ్యులరైజ్ చేసేందుకు గడిచిన ఆరు నెలల్లో 28 రకాల చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.