Rahul Gandhi : లక్షల ఓట్లు తొలగించారు ..ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా దీనిపై మీడియా ముందుకు వచ్చారు. ఈసీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా దీనిపై మీడియా ముందుకు వచ్చారు. ఈసీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఇటీవల ఈసీ బిహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.SIRకు సంబంధించి ఈసీ పాటించిన పద్ధతిలో చట్టవిరుద్ధంగా ఏదైనా కనిపిస్తే దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.
విపక్ష నేత రాహుల్గాంధీ ముజఫర్పుర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్పొన్నారు. రాహుల్ స్వయంగా తన సోదరిని బైక్ ఎక్కించుకుని బైక్ రైడ్ చేశారు.
రాహుల్గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓట్లను దొంగిలించే ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అంతేకాదు ఎన్నికలు తేదీలను కూడా ఎన్నికల కమిషన్కు బదులు బీజేపీనే నిర్ణయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోర్ యాత్ర పేరుతో బీహర్లో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బైక్ నడుపుతున్న రాహుల్ గాంధీకి ఎదురుగా వచ్చిన ఒక యవకుడు ఆకస్మాత్తుగా వచ్చి రాహుల్కు ముద్దు పెట్టాడు.
ఆపరేషన్ సింధూర్ జరగలేదని బుకాయిస్తతూ వచ్చిన పాకిస్తాన్ మొదటిసారి తమ సైనికులకు శౌర్య పతకాలను ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన 138 మంది వీర జవాన్ల లిస్ట్ విడుదల చేసింది. రాహుల్ గాంధీ కి ఈ లెక్కలు చాలా ఇంకా కావాలా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ప్రధాని, ముఖ్యమంత్రి తొలగింపు బిల్లుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దీని ప్రకారం అధికార పార్టీకి ఎవరి ముఖమైనా నచ్చకపోతే వారిని పదవి నుంచి తొలగించేయవచ్చని తీవ్రంగా విమర్శించారు. మనం మళ్ళీ రాజుల కాలం నాటికి వెళ్ళిపోతున్నామని కామెంట్ చేశారు.
ఈసీ, బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడ్డాయని విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈసీ మరో సంచలన ప్రకటన చేసింది. ఎన్నికల ప్రక్రియను మెరుగుపర్చడం, రెగ్యులరైజ్ చేసేందుకు గడిచిన ఆరు నెలల్లో 28 రకాల చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.