BIG BREAKING: 15 మంది టూరిస్టులు మృతి
హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదాన్ని చోటుచేసుకుంది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల బస్సు మీద పడటంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదాన్ని చోటుచేసుకుంది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల బస్సు మీద పడటంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
దేశంలో మరో కోల్కతా ఘటన చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్లో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం జరిగింది. బిలాస్ పూర్లోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారం జరిగిన ఘటన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లా ఏటుకూరులో దారుణం జరిగింది. చెల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రాణాలు తీశాడో అన్న. పలకలూరుకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గణేశ్. చెల్లిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఫ్రెండ్స్తో కలిసి.. నడిరోడ్డుపైనే గణేశ్ ప్రాణాలు తీశాడు
IPS ఆఫీసర్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన చండీగఢ్లో మంగళవారం చోటుచేసుకుంది. హర్యానా క్యాడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆయన ఇంట్లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు.
నల్లగొండలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను రేప్ చేసి హతమార్చాడు ఓ యువకుడు. అన్నరెడ్డి గూడెంకు చెందిన 17ఏళ్ల బాలిక డైట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
విశాఖపట్నంలోని సిరిపురం వద్ద ఈ విషాదకర ఘటన జరిగింది. బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొని హరీష్ అనే యువకుడికి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆయనపై విషప్రయోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జుబీన్ గార్గ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో రూ.కోటి లావాదేవీలు జరిగినట్లు తేలింది.
నెల్లూరు నగరంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. రంగనాయకులపేట గుడి సమీపంలోని తిక్కన పార్కు ప్రాంతంలో వారధి జాఫర్ సాహెబ్ కాలువ వద్ద ఇద్దరు యువకలను దారుణంగా హత్య చేశారు. యువకులను హత్య చేసి మృత దేహాలను కాలువలో పడేశారు.
బెంగళూరుకు చెందిన ఒక ఒంటరి మహిళ పెళ్లికోసం చేసిన ప్రయత్నాలు ఆమెను నిండా ముంచాయి. కోట్ల రూపాయలు కాజేసిన నిందితుడి కోసం ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. మాయమాటలతో రూ.2.5 కోట్ల తన ఖాతాలోకి మళ్లించుకుని మోసగించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.