Crime: పాపం రా.. అంత కట్నం ఇచ్చినా హింసించారు కదరా.. 78 రోజులకే నవవధువు సూసైడ్!
వివాహం చేసుకున్న మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరుప్పూర్లోని చోటుచేసుకుంది. భర్త, అత్త, మామలను పోలీసులు అరెస్టు చేశారు. రితన్య (27)కు, కవిన్ కుమార్ (28)తో పెళ్లి జరగగా అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించడంతో పురుగుమందు తాగి రితన్య ఆత్మహత్య చేసుకుంది.