GAZA: మరింత యుద్ధం..భూతల దాడులకు దిగిన ఇజ్రాయెల్
గాజాలో పరిస్థితు మరింత ఉద్రిక్తతగా మారాయి. కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులను మొదలెగ్టింది. అయితే ఇప్పుడు నేరుగా ఆ ప్రాంతంలో భూతల సైన్యం కూడా అడుగు పెట్టింది.
గాజాలో పరిస్థితు మరింత ఉద్రిక్తతగా మారాయి. కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులను మొదలెగ్టింది. అయితే ఇప్పుడు నేరుగా ఆ ప్రాంతంలో భూతల సైన్యం కూడా అడుగు పెట్టింది.
ఆపరేషన్ సిందూర్ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలో కొందరు మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జైషే మహ్మద్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఈ విషయాన్ని అంగీకరించారు.
తాజాగా పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాఖ్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు భారత్.. ఎలాంటి థర్డ్ పార్టీని అంగీకరించలేదని స్పష్టం చేశారు.
గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడినట్లు ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ వివరించింది. ఇజ్రాయెల్లో ఉన్న అగ్రనాయకులే ఈ దాడులు ప్రోత్సహించారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 72 పేజీల రిపోర్టును విడుదల చేసింది.
ఇజ్రాయెల్ పై ఇస్లాం దేశాలన్నీ మండిపడుతున్నాయి. ఖతార్ లోని దోహాపై ఆ దేశం దాడి చేయడంపై ముస్లిం దేశాలు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నాయి. దీంట్లో ఇజ్రాయెల్ రక్త దాహాన్ని అడ్డుకోవాలని..ఇకపై దాడులు చేస్తే ఒప్పుకునేదే లేదని తీర్మానించాయి.
అమెరికా, భారత్ ల మధ్య స్తంభించిన వాణిజ్యం మళ్ళీ ఒక దారిలో పడుతోంది. కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్యా ఉన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం చల్లారాయి. దీంతో అమెరికా అధికారులు వాణిజ్య చర్చల కోసం న్యూ ఢిల్లీకి వస్తున్నారు.
వెనిజులాపై అమెరికా తన దండయాత్రలను కంటిన్యూ చేస్తోంది. ఆ దేశానికి చెందిన మరో బోట్ పై అమెరికన్ సేనలు దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురు వెనెజులాకు చెందిన టెర్రరిస్టులు మృతి చెందగా..సైన్యం ప్రాణాలతో బయటపడిందని చెబుతున్నారు.
అమెరికాలో టిక్ టాక్ మళ్ళీ వస్తోంది. దీనిపై చైనా, అమెరికాలో తొందరలోనే ఒక ఒప్పందానికి రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ తో మాట్లాడతానని..యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు.
గతంలో ఇజ్రాయెల్.. పాకిస్థాన్ అణు స్థావరాలపై బాంబులు వేసి కథను ముగించవచ్చని భారత్కు ఆఫర్ ఇచ్చింది. అప్పట్లో భారత్కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఈ ఆఫర్ను చాలావరకు పరిగణించారు. కానీ చివరిక్షణంలో అంతర్జాతీయ ఒత్తిడికి లొంగిపోయి ఈ ఆఫర్ను రిజెక్ట్ చేశారు.