Zuckerberg: పాకిస్థాన్లో జుకర్ బర్గ్కు మరణశిక్ష.. స్వయంగా వెల్లడించిన మెటా సీఈఓ!
మెటా సీఈఓ జుకర్ బర్గ్ ఓ సంచలన అంశంతో వార్తల్లో నిలిచారు. దేవుడి గురించి ఎవరో ఫేస్బుక్లో తప్పుడు పోస్టు పెట్టిన కారణంగా తనకు పాకిస్థాన్ మరణశిక్ష విధించాలని చూస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ దేశానికి వెళ్లాలని మాత్రం లేదన్నారు.