రుషికొండ ప్యాలెస్ పై చంద్రబాబు సంచలనం నిర్ణయం.. ఏం చేయబోతున్నారంటే!
విశాఖ రుషికొండ ప్యాలెస్ పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రుషికొండ పూర్తి వివరాలు ప్రజలకు అందించి ప్యాలెస్ ప్రజా సందర్శనార్థం అనుమతి ఇస్తామన్నారు. ఇక ప్రజల సొమ్ముతో ఇంతటి విలాసవంతమైన భవనం కట్టుకున్నాడంటూ జగన్ పై మండిపడ్డారు.