AP News: ఏపీ పేదలకు గుడ్ న్యూస్.. ‘అన్నదాత సుఖీభవ’ పథకంపై సీఎం కీలక ప్రకటన!
ఏపీ పేదలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని మే నెలాఖరులోగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మే 18 తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగిలిన అన్ని కమిటీలూ వేయాలని అధికారులకు సూచించారు.