కాకినాడ పోర్ట్ లో అసలు ఏం జరుగుతుంది?
గతవారం రోజులుగా ఏపీ రాజకీయం అంతా కాకినాడ పోర్ట్ చుట్టే తిరుగుతుంది. కాకినాడ పోర్ట్ లో నవంబర్ 27న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షిప్ తనిఖీ చేసినప్పుడు రేషన్ బియ్యం పట్టుబడింది.
గతవారం రోజులుగా ఏపీ రాజకీయం అంతా కాకినాడ పోర్ట్ చుట్టే తిరుగుతుంది. కాకినాడ పోర్ట్ లో నవంబర్ 27న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షిప్ తనిఖీ చేసినప్పుడు రేషన్ బియ్యం పట్టుబడింది.
బియ్యం రవాణా అంశంలో తన వియ్యంకుడి పై వచ్చిన ఆరోపణలకు మంత్రి పయ్యావుల కేశవ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.అంబటి,పేర్ని నాని కావాలంటే టెంట్, కుర్చీ వేసుకొని చెక్ చేసుకోవచ్చని అన్నారు.
ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికలు డిసెంబర్ 5న జరగనున్నాయి. ఈ క్రమంలో 48 గంటల పాటు వైన్ షాప్లు మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు.
ఏపీ డిప్యూటీ సీఎం కాకినాడ పోర్ట్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పోర్ట్ లో డిప్యూటీ సీఎం తనిఖీలు ఓ మంచి ప్రయత్నమని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. కానీ ప్రాణాలకు తెగించి పవన్ చేసిన సాహాసంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తిలో కురందాసు సత్యవతి (84) శనివారం పింఛన్ డబ్బులు తీసుకుంది. కొద్ది నిమిషాలకే ఆమె మృతి చెందారు 4 వేల పింఛనుతో వృద్ధురాలి సత్యవతికి గౌరవంగా అంతిమ యాత్రను గ్రామస్థులు నిర్వహించారు.
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా? అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయి.రుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. బుధవారం రాత్రికి తుపానుగా బలపడింది.కోస్తాంధ్ర జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..రాయలసీమలో భారీ వానలు పడతాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. పిఠాపురం పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని.. నాలుగు ముఖ్మమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని కోరారు.
మహరాష్ట్ర ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన పవన్ కల్యాణ్ కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు మోదీ, అమిత్ షా సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ స్టార్ క్యాంపెయినర్ గా పవర్ ను పంపనుట్లు తెలుస్తోంది.