Ap News: ఏపీలో ఘోరం.. ఉగాది రోజే ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య!
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పండగ రోజు కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. గాంధీ బజార్ లో నివాసముంటున్న గోల్డ్ స్మిత్, కృష్ణాచారి భార్య, ఇద్దరు పిల్లతో సహా ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నారు.