🔴Live News: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
వక్ఫ్ విరాళాలు 12 శతాబ్ధంలో ముహమ్మద్ ఘోరీతో మొదలై ఇప్పటి వరకు ఇండియాలో 39 లక్షల ఎకరాలకు చేరింది. భారత్లో మొత్తం 32 వక్ఫ్ బోర్డుల దగ్గర 39 లక్షల ఎకరాలు భూమి ఉందని అది దేశవిస్తీర్ణంలో 5శాతమని కేంద్ర హోమంత్రి అమిత్ షా లోక్సభలో తెలిపారు.
దేశంలో వక్ఫ్ బోర్డు 1995 చట్టాన్ని సవరించాలని కేంద్రమంత్రి కిరణ్ రిజుజీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఈ బోర్డుకి 8,72,328 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు ఉన్నాయి. ఇందులో కఠిన చట్టాలు మార్చాలని కేంద్రం భావిస్తోంది.
బెంగుళూరులో ఓ వ్యక్తి రూ.50 కోట్లు పెట్టి ఓ అరుదైన కుక్కపిల్లను కొన్నారు. అమెరికాలో పెరిగిన 8 నెలల వోల్ఫ్డాగ్ను సతీష్ 5.7 మిలియన్ల డాలర్లు పెట్టి కొన్నాడు. 75 కిలోల ఉన్న ఇది 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఇండియాలో ఈ బ్రీడ్ కుక్కపిల్ల మొదటిది ఇదే.
SLBC టన్నల్ ప్రాజెక్ట్ 40ఏళ్ల క్రితం నాటి ఆలోచన.. కానీ ఇప్పటికీ ఆచరనలోకి రాలేదు. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని దీన్ని డిజైన్ చేశారు. ఇందులో 45km టన్నల్ నిర్మాణం అతిక్లిష్టమైంది. SLBC పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో..
వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీనిలో వాట్సాప్లోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ లింక్ చేయవచ్చని మెటా కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధిలో ఉంది. ఇన్స్టాగ్రామ్తోపాటు సోషల్ మీడియా అకౌంట్లు ఏవైనా వాట్సాప్కి లింక్ చేసుకోవచ్చు.
ఎలన్ మస్క్ ఎక్స్ నుంచి Xmoney అనే డిజిటల్ వ్యాలెట్ సర్వీస్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు X సీఈఓ లిండా యాకారినో తెలిపారు. వినియోగదారులకు వీసా డైరెక్ట్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ చేసుకునే ఆప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించారు.
చైనాలో అలిబాబా అనే కంపెనీ కొత్త ఏఐ మోడల్ లాంచ్ చేసింది. చైనీస్ టెక్ కంపెనీ అలీబాబా 9988.HK బుధవారం క్వెన్ 2.5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ న్యూ వెర్షన్ను రిలీస్ చేసింది. ఇది డీప్సీక్ కంటే కూడా బెటర్గా పని చేస్తోందని అలీబాబా కంపెనీ చెబుతోంది.
ఓ గ్రామంలో కరెంట్, ఇంటర్నెట్ లేవు. రాజస్థాన్ కోటా జిల్లా కొలిపురాలో విద్యుత్ సౌకర్యం ఉండదు. సిగ్నల్స్ రావు. దీంతో ఆ ఊరిలో యువకులకు పెళ్లి కూడా కాట్లే. కొలిపురా గ్రామం ముకుంద్రా టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. ఫారెస్ట్ అధికారులు అభివృద్ధి అడ్డుకుంటున్నారు.