Indian Student In US: తేడా వస్తే అంతే..భారత స్టూడెంట్స్ కు అమెరికా వార్నింగ్
భారతీయ విద్యార్థులకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. చట్టాలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. వీసా ఏమీ మీ హక్కు కాదని గుర్తు చేసింది.
భారతీయ విద్యార్థులకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. చట్టాలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. వీసా ఏమీ మీ హక్కు కాదని గుర్తు చేసింది.
వెనెజువెలా పని అయిపోయింది. నెక్స్ట్ గ్రీన్ ల్యాండ్ అని చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ అమెరికా గ్రీన్ల్యాండ్ను ఎలా స్వాధీనం చేసుకుంటుందో అని ఆలోచిస్తున్నారు. ఆ దేశమే స్వయంగా లొంగిపోతుందా అని అంచనాలేస్తున్నారు.
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో అరెస్ట్ తర్వాత ఆయన గురించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశం ఒకవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంటే..మదురో 46 వేల కోట్ల బంగారాన్ని స్విట్జర్లాండ్ కు తరలించడం సంచలనం సృష్టిస్తోంది.
దేశ వ్యాప్తంగా జనాలను భయపెడుతున్న వీధి కుక్కల బెడదపై ఈరోజు సుప్రీంకోర్టులో గట్టి వాదనలు జరిగాయి. ఇందులో జంతువుల మీద మీకు ఉన్న ప్రేమ కేవలం కుక్కలకే పరిమితమా? కోళ్లు, మేకలకు ప్రాణాలు ఉండవా? అంటూ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రస్తుతం మనం కలి యుగంలో కాదు...కల్తీ యుగంలో ఉన్నాం. ప్రతీ వస్తువూ కల్తీ అయ్యే చేతులకు వస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రాకు పంపడానికి సిద్ధం చేసిన కల్తీ తేనెను అధికారులు పట్టుకున్నారు.
వెనెజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేశాక ఆ దేశాన్ని తానే నియంత్రిస్తానని చెప్పిన ట్రంప్..ఇప్పుడు చమురు విషయంలో కొత్త ప్రభుత్వంపై ట్రంప్ షరతులు విధిస్తున్నారు. చైనాతో సహా ఆ దేశాలతో కటీఫ్ చెప్పండి అంటూ ఒత్తిడి తెస్తున్నారు.
అమెరికా రక్షణశాఖ పెంటగాన్ లో ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని చుట్టుపక్కల పిజ్జా సేల్స్ పెరిగితే..అమెరికా యుద్ధం చేస్తుందనేది మీకు తెలుసా. విచిత్రంగా ఉన్న ఈ పెంటగాన్ పిజ్జా థియరీ గురించి కింది ఆర్టికల్ లో చదివేయండి.
మావి అత్యంత శక్తివంతమైనవి చెప్పుకున్న చైనా ఆయుధాలు మళ్ళీ ఫెయిల్ అయ్యాయి. ఆపరేషన్ సింధు టైమ్ లో పాకిస్తాన్ ఇవే ఆయుధాలతో ఫెయిల్ అయితే..ఇప్పుడు వెనెజువెలా కూడా అమెరికాను ఎదుర్కోవడానికి చైనా ఆయుధాలనే ఉపయోగించి బొక్క బోర్లా పడింది.
బంగ్లాదేశ్, భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు పాపం క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ బలైపోయాడు. ఐపీఎల్ వేలంలో కేకేఆర్ కొనుక్కున్నప్పటికీ అతనిని టీమ్ నుంచి తొలగించారు. దానికి తోడు ఇప్పుడు అతనికి నయా పైసా కూడా చెల్లించరని తెలుస్తోంది.