MI VS GT: మళ్ళీ హిట్ మ్యాన్ సింగిల్ డిజిట్ కే అవుట్
హిట్ మ్యాన్ మళ్ళీ వరుసగా ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్లకే అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. ఈరోజు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.
హిట్ మ్యాన్ మళ్ళీ వరుసగా ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్లకే అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. ఈరోజు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.
భారీ భూకంపం మయన్మార్, థాయ్ లాండ్లను అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 700 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కోలకత్తాలో సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆసుపత్రి జూ.డాక్టర్ హత్యాచార ఘటనలో సీబీఐ కీలక రిపోర్ట్ ప్రవేశపెట్టింది. ఈ ఘటనలో వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని..ఒక నేరస్థుడి ప్రమేయం మాత్రమే ఉందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
మయన్మార్ లో నిన్న 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో మృతుల సంఖ్య పెరుగుతోంది. దేశం మొత్తం దాదాపు అతలాకుతలం అయింది. ఈ నేపథ్యంలో మయన్మార్ కు ఆపన్న హస్తం అందించేందుకు ఇండియా సిద్ధమైంది.
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ 2 సినిమా గురువారం విడుదల అయింది. మొదటిరోజు రూ.22 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించిన ఈ సినిమా ప్రస్తుతం కాంగ్రెస్, బీజీపీల మధ్య కాంట్రవర్సీకి దారి తీస్తోంది.
మస్క్ మామ రంగంలోకి దిగాడంటే అందరూ తలవొంచి వెనక్కు వెళ్ళిపోవాల్సిందే. ట్విట్టర్ టీమ్ Grok ను ప్రారంభించి ఏడాది కూడా కాలేదు కానీ అప్పుడు టాప్ పొజిషన్ లోకి దూసుకొచ్చేసింది. చాట్ జీపీటీని దాటేసింది.
ఎప్పుడో ఐపీఎల్ ఆరంభంలో చెన్నై చెపాక్ స్టేడియంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ 17 ఏళ్ళ తర్వాత నిన్న సీఎస్కే జట్టును చిత్తు చేసింది ఆర్సీబీ. రజత్ పాటీదార్ టీమ్ నిన్న మ్యాజిక్ చేసింది.
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు జరిగిన సీఎస్కే, ఆర్సీబీల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై మీద బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించింది. ఆర్సీబీ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ వేగంగా వికెట్లు కోల్పోతోంది. 75 పరుగులకు 6 వికెట్లు పొగొట్టుకుని కష్టాల్లో పడింది. తాజాగా రచిన్ రవీంద్ర, దూబే వికెట్లు జడేజా,ధోనీ క్రీజులో ఉన్నారు. Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్