BLA: 14 మంది పాక్ సైనికులు హతం...వీడియో రిలీజ్ చేసిన బలూచ్
భారత్, పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పై దాడులు చేసింది. అందులో 14 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఆ వీడియోను బీఎల్ఏ తాజాగా విడుదల చేసింది.
భారత్, పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పై దాడులు చేసింది. అందులో 14 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఆ వీడియోను బీఎల్ఏ తాజాగా విడుదల చేసింది.
పాకిస్తాన్ జెండాలు అమ్మినందుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ నోటీసులు జారీ చేసింది. వీటితో మరికొన్ని ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ లకు కూడా నోటీసులు వెళ్ళాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
జమ్మూ, కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భారత్ భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఇక్కడే కాల్పులు జరగ్గా ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. 48 గంటల్లో ఇది రెండో ఎన్ కౌంటర్.
చైనా నుంచి పాకిస్తాన్ గొప్పగా తెచ్చుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలను కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేశామని భారత కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్ అత్యంత ఆధునిక టెక్నాలజీని కలిగి ఉందని చెప్పింది. లాహోర్ లో ఒక రాడార్ పూర్తిగా నిలిపివేయబడిందని చెప్పారు.
బలూచ్ ప్రజలు వీధుల్లో ఉన్నారని..బెలూచిస్తాన్ ఇక మీదట పాకిస్తాన్ లో భాగం కాదని..మా జాతిని కాపాడ్డానికి తాము బయటకు వచ్చాము అంటూ బలూచ్ నాయకుడు మీర్ యార్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అన్ని దేశాలు తమకు మద్దుతునివ్వాలని ఆయన కోరారు.
బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారాక ఆ దేశం భారత్ కు వ్యతిరేకంగా మారింది. ఈ క్రమంలో అనవసర వ్యాఖ్యలు చేస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు బంగ్లా తాత్కాలిక సారధి యూనస్. తాజాగా మరోసారి ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడి తన అక్కసును వెళ్ళగక్కుకున్నారు.
భారత్ , పాక్ సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ మద్దతు గ్రూప్స్ భారత వెబ్ సైట్లపై దాడులు చేశాయి. ఏకంగా 15 లక్షలకు గా సైబర్ దాడులను గుర్తించారు. వీటిల్లో 150 తప్ప అన్నటించినీ అడ్డుకున్నామని మహారాష్ట్ర సైబర్ అధికారులు తెలిపారు.
పాకిస్తాన్ కు బలూచిస్తాన్ షాక్ ఇచ్చింది. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధం అవుతున్నామని...పార్లమెంటు, జాతీయ చిహ్నం ఫోటోలను షేర్ చేసింది.