IBomma Ravi: ఐ బొమ్మ రవి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఐ బొమ్మ రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు అతనిపై ఐటీ, చట్టం, సినిమా పైరసీ లాంటి వాటితో పాటూ ఫారినర్స్ యాక్ట్ కూడా జోడించారు.
పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఐ బొమ్మ రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు అతనిపై ఐటీ, చట్టం, సినిమా పైరసీ లాంటి వాటితో పాటూ ఫారినర్స్ యాక్ట్ కూడా జోడించారు.
భారత్, అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. 93 మిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను భారత్ కు అమ్మేందుకు యూఎస్ ఆమోదించింది. ఇందులో అధునాతన జావెలిన్ క్షిపణి కూడా ఉంది.
సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే సీరీస్ కు కెప్టెన్ గా ఎవరూ ఊహించిని పేరును బీసీసీఐ ప్రకటిస్తుందని తెలుస్తోంది. గాయపడిన శుభ్ మన్ గిల్ కు వన్డే సీరీస్ లో కూడా రెస్ట్ ఇచ్చి..రోహిత్ శర్మను కానీ, వికెట్ కీపర్ కె.ఎల్. రాహుల్ కానీ నియమించే అవకాశం ఉందని సమాచారం.
ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ లో మరో ఇద్దరిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నారు.ఉమర్ నబీతో నేరుగా సంబంధం ఉన్న రాయ్ పూర్ గ్రామ్ మసీదు మూలానా తయ్యబ్ హుస్సేప్, ఉర్దూ ఉపాధ్యాయుడు రషీద్ లను అరెస్ట్ చేశారు.
నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గరలో జరిగిన కారు బాంబు పేలుళ్ళపై పీఓకే మాజీ ప్రధాని చౌధురి అన్వరుల్ హక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పాం..చేసి చూపించామని అన్నారు.
అమెరికాతో పాటూ బ్రిటన్ నూ కుదిపేసిన సెక్స్ కుభకోణం ఎపిస్టీన్ ఫైల్స్ ను విడుదల చేసే బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంకతం చేశారు. డెమోక్రాట్ల నిజాలు బయపెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నాని తెలిపారు.
ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చదువుతున్న స్కూలు ప్రిన్సిపల్, ముగ్గురు టీచర్లు మానసికంగా వేధించడం వల్లనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి ఆరోపిస్తున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ మళ్ళీ గాజాపై దాడులు చేసింది. ఇందులో దాదాపు 28 మంది చనిపోయారని తెలుస్తోంది. హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే స్ట్రైక్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ చెబుతోంది.