WTC Final: ముగిసిన మూడో రోజు ఆట..విజయం దిశగా సౌత్ ఆఫ్రికా
సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 213/2 స్కోరుతో ఉంది. మరో 69 పరుగులు చేస్తే ట్రోఫీని సొంతం చేసుకుంటుంది.
సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 213/2 స్కోరుతో ఉంది. మరో 69 పరుగులు చేస్తే ట్రోఫీని సొంతం చేసుకుంటుంది.
ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వాళ్ళ అణుస్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగిస్తోంది. అసలెందుకు ఈ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు ఎందుకు బద్ధ శత్రువులయ్యాయి.
అహ్మదాబాద్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. దీనిపై ఏఏబీ దర్యాప్తు చేపట్టింది. బ్లాక్ బాక్స్ దొరికితేనే కానీ అసలు విషయం తెలియదు. కానీ విమాన ప్రమాదానికి ప్రధానంగా మూడు కారణాలు ఉండి ఉండొచ్చునని నిపుణులు చెబుతున్నారు.
నిన్న అహ్మదాబాద్...ఇవాళ ముంబయ్. నిన్న జరిగిన ప్రమాదం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇవాళ ముంబై నుంచి బయలుదేరిన ఫ్లైట్ భయపెట్టింది. లండన్ వెళ్ళాల్సి విమానం మూడు డంటలపాటూ గాల్లోనే తిరిగి ముంబైకే వెనక్కు వచ్చేసింది.
నిన్న జరిగిన అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఇద్దరు పైలెట్లతో పాటూ మరో 241 మంది చనిపోయారు. మరణించిన పైలెట్లలో కెప్టెన్ సుమిత్ సభర్వాల్ తన 90 ఏళ్ళ తండ్రిని చూసుకోవడానికి ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
మిడిల్ ఈస్ట్ మళ్ళీ రగులుతోంది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. రాజధాని టెహ్రాన్ మీద కూడా దాడులు జరిగాయి. ఈ భీకర దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్ విమానం ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో మొత్తం 265 మంది మృతి చెందారు. వీరిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినదే నిజమౌతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ లోని ఈశాన్య ప్రాంతంలో పేలుళ్ళ శబ్దాలు వినిపంచాయని చెబుతున్నారు. సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయని తెలుస్తోంది.