Australia: ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర..ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
బోండీ బీచ్ కాల్పులు ఘటన తర్వాత ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర బయటపడింది. అక్కడి పోలీసులు చేపట్టిన భద్రతా ఆపరేషన్ లో నాటకీయ పరిణామాల మధ్య ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
బోండీ బీచ్ కాల్పులు ఘటన తర్వాత ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర బయటపడింది. అక్కడి పోలీసులు చేపట్టిన భద్రతా ఆపరేషన్ లో నాటకీయ పరిణామాల మధ్య ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలతో పాటూ ఎయిర్ బేస్ లనూ ధ్వంసం చేసింది. ఇందులో మురిద్ ఎయిర్బేస్పై దాడి జరిగిందని.. ప్రస్తుతం దాని పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని శాటిలైట్ ఫోటోలు చూపిస్తున్నాయి.
ప్రభుత్వ మద్దతుతో వస్తున్న క్యాబ్ సర్వీస్ భారత్ ట్యాక్సీ జనవరి 1 నుంచి ఢిల్లీలో మొదలు కానుంది. ఓటా, ఊబర్, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించారు. ఇందులో తక్కవు ఛార్జీలు, ఫ్రెండ్లీ బుకింగ్ ఉంటాయని చెబుతున్నారు.
న్యాయవ్యవస్థలో అవినీతిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ ముందు కొందరు జడ్జిలు వివాదాస్పద తీర్పులు ఇవ్వడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇది న్యాయవ్యవస్థకు మంచిది కాదని అన్నారు.
అమెరికా, వెనిజులాల యుద్ధం ఇప్పుడు మరింత ముదిరింది. మాదక ద్రవ్యాలతో మొదలైన యుద్ధం ఇప్పుడు చమురు దగ్గరకు చేరుకుంది. వెనిజులా చమురు, ఇంధన హక్కులు మావే అంటూ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
పాకిస్తాన్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ముస్లిం దేశాలా...అమెరికానా అని తేల్చుకోలేక సతమతమౌతోంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా రక్షణ కోసం పాకిస్తాన్ సైన్యాన్ని పంపించమని కోరడమే అని తెలుస్తోంది.
భారత్, సౌత్ ఆఫ్రికాల మధ్య జరుగుతున్న టీ20 సీరీస్ లో భాగంగా ఈరోజు జరగాల్సిన నాలుగో టీ20 రద్దయింది. పొగమంచు ప్రభావం అధికంగా ఉండడంతో టాస్ కూడా వేయకుండానే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
సింధు జలాలను ఆపేసి పాకిస్తాన్ కు నీరు లేకుండా చేసింది భారత్. ఇప్పుడు మరోవైపు ఆఫ్ఘాన్ కూడా భారత్ నే ఫాలో అవుతోంది. కునార్ నదిపై ప్రాజెక్టు కు ఆమోదం తెలిపి పాక్ కు మరో షాక్ ఇచ్చింది.