అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన
అక్రమవలసల తరలింపులో భాగంగా..మొదటి విడతలో 104 మంది భారతీయులను మొదట పంపించారు. ఇండియాకు చేరుకున్న వారంతా తమ కలలన్నీ సర్వనాశనం అయిపోయాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏజెంట్ల చేతుల్లో లక్షల రూపాయలు పోగొట్టుకున్నామని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు.