Supreme Court: నీళ్ళు, ఇళ్ళు లేక చాలా మంది ఉంటే..మీకు సైకిల్ ట్రాక్ కావాలా..సుప్రీంకోర్టు ఆగ్రహం
దేశ వ్యాప్తంగా సైకిళ్ళ కోసం ప్రత్యేక ట్రాక్ లు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో పేద ప్రజలకు తాగు నీరు, గూడు లేక బాధలు పడుతుంటే..సైకిల్ ట్రాక్ లు కావాలా అంటూ ప్రశ్నించింది.