Covid Cases: ఏపీలో మరో మూడు కరోనా కేసులు..ఒకరి పరిస్థితి విషమం
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఆంధ్రాలో మరో మూడు కరోనా కేసులు నమొదయ్యాయి. ఏలూరులో ఇద్దరు, తెనాలిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఆంధ్రాలో మరో మూడు కరోనా కేసులు నమొదయ్యాయి. ఏలూరులో ఇద్దరు, తెనాలిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
భారీ విజయంతో హైదరాబాద్ సీజన్ ను ముగించింది. కేకేఆర్ పై 110 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. హైదరాబాద్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కోలకత్తా చేతులెత్తేసింది. కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.
ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు సైడున తాటి ముంజెలు కొంటున్న తల్లి, కొడుకుపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఈసీజన్ తర్వాత ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. దానిక తగ్గట్టే వార్తలు కూడా వచ్చాయి. కానీ ధోనీ మాత్ర అలాంటి ప్రకటన చేయకుండానే సీజన్ మగించాడు. నాలుగైదు నెలల తర్వాత అంటూ మళ్ళీ మాట దాటవేశాడు.
ఐపీఎల్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న ఎస్ఆర్హెచ్, కోలకత్తా మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు చితకొట్టారు. క్లాసెన్, హెడ్ రెచ్చిపోవడంతో ఎస్ఆర్హెచ్ 278 పరుగుల భారీ లక్ష్యాన్ని కోలకత్తాకు ఇచ్చింది. 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది.
గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక వైద్యురాలికి చెందిన తొమ్మిది మంది పిల్లలు ఒకేసారి మరణించారు. ఆమె మరొక కుమారుడు, భర్తకు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ మనోహర్ లాల్ ధాకడ్ అనే బీజేపీ నేత పేరు తెగ మారుమోగిపోతోంది. బరితెగించి ధాకడ్ ఢిల్లీ-ముంబై 8-లేన్ ఎక్స్ప్రెస్వేపై ఓ మహిళతో కలిసి అసభ్యకర కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విపరీతమైన వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేశాయి. ఈరోజు తెల్లవారుఝామున కురిసిని పెద్ద వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు 100కు పైగా విమానాలు నిలిచిపోయాయి.
అమెరికా నుంచి డబ్బులు పంపించాలంటే పన్ను కట్టాల్సిందే అని ప్రతిపాదించింది ట్రంప్ సర్కార్. అయితే తాజాగా దీనిపై కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు 5 శాతం అని చెప్పారు. ఇప్పుడు దాన్ని 3.5 శాతానికి తగ్గించినట్టు తెలుస్తోంది.